కొండగట్టుకు మెుత్తం రూ. 600 కోట్లు

కొండగట్టు

కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్. ఆపై కొండగట్టు అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మంజూరు చేసిన రూ. 100 కోట్లకు అదనంగా మరో రూ. 500 కోట్లు (మెుత్తం రూ. 600 కోట్లు) కేటాయించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ పునర్నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest