విజయవాడ
కోడికత్తి కేసు.. వచ్చే నెల 10న విచారణకు హాజరుకావాలి.. సీఎం జగన్కు ఎన్ఐఏ కోర్టు ఆదేశం
విజయవాడ ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి కేసు విచారణ జరిగింది.
– ఏప్రిల్ 10న సీఎం జగన్ విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
– సీఎంతోపాటు ఆయన పీఏ నాగేశ్వరరెడ్డిని కూడా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
★ వచ్చే నెల 10న విచారణకు హాజరుకావాలని సీఎంను ఆదేశించిన ఎన్ఐఏ కోర్టు
★ కోడికత్తి కేసులో విచారణకు హాజరుకావాలని సీఎంను ఆదేశించిన ఎన్ఐఏ కోర్టు
★ సీఎంతో పాటు ఆయన పీఏ నాగేశ్వరరెడ్డిని కూడా హాజరు కావాలని ఆదేశాలు
★ విజయవాడ ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి కేసు విచారణ
★ ఎయిర్పోర్ట్ అథారిటీ కమాండర్ దినేశ్ను విచారించిన కోర్టు
★ కేసుకు సంబంధించి కోడికత్తి, మరో చిన్నకత్తిని కోర్టుకు అప్పగించిన పోలీసులు
★ కేసుకు సంబంధించి పర్సు, సెల్ఫోన్ను కోర్టుకు అప్పగించిన పోలీసులు
★ విచారణను వచ్చే నెల 10కి వాయిదా వేసిన ఎన్ఐఏ కోర్టు