కోర్టు ధిక్కరణ పిటిషన్​ దాఖలు చేయండి : పిటిషనర్​కు హైకోర్టు సూచన

అమరావతి:

అధికార యంత్రాంగం కోర్టు తీర్పును అమలు చేయకపోతే.. కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేయవచ్చని పిటిషనర్​కు హైకోర్టు సూచించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ పిటిషనర్​కు చెందిన స్థలం నుంచి రెవెన్యూ, పోలీసు అధికారులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారన్న పిటిషన్​పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest