మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభ

మచిలీపట్టణం :
సినీ నటుడు పవన్ కళ్యాణ్ కొణిదెల జనసేన పార్టీ స్థాపించి పదేళ్లు అవుతున్న సందర్బంగా మచిలీపట్నంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. 14వతేదీన జరిగే పార్టీ ఆవిర్భావ సభకు పవన్ కళ్యాణ్ హరాజవుతారని ఆ పార్టీ నాయకుడు నాదెళ్ల మనోహర్ చెప్పారు. సభ ఏర్పాట్లను సోమవారం ఆయన పరిశీలించారు. పెద్ద ఎత్తున జనం వస్తారని, వారాహి ఆగదని అన్నారు. అయితే పోలీసులకు తాము అని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest