సుప్రజకు అబ్దుల్ కలాం అవార్డు

గుంటూరు :
నేపాల్ కు చెందిన ఒక కేసులో పూర్తిగా విచారణ జరిపి ముద్దాయిలకు శిక్ష పడేలా చేసిన గుంటూరు జిల్లా అడ్మిన్ అడిషనల్ ఎస్పీ సుప్రజను డాక్టర్ ఏ పీ జె అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ అవార్డు వరించింది. నేపాల్ కు చెందిన సంచలన కేసును బాగా డీల్ చేసి ముద్దాయిలకు శిక్షపడేలా చేసిన సుప్రజ ను అభినందిస్తూ నేపాల్ మాజీ ఉప రాష్ట్రపతి పరమానందజ అవార్డును బహుకరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest