24 నుంచి OTTలో ”బలగం”

దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ హీరో హీరోయిన్లుగా కమెడియన్ వేణు దర్శకత్వంలో తెరక్కిన్న సినిమా బలగం. దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి, దిల్ రాజు అన్న కొడుకు హర్షిత్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ నెల 3వ తేదీన విడుదలైన బలగం సినిమా సూపర్ సక్సెస్ అయింది. కమర్షియల్ గా గూడా మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఈ సినిమా ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, సింప్లి సౌత్ ఓ టి టి ల్లో విడుదల కానుంది. ఇందులో చాలా మంది కొత్త నటీనటులు నటించారు.ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest