అక్టోబర్ 15న భారత్ -పాకిస్తాన్ మ్యాచ్

ముంబై :
అక్టోబర్ 15న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐ సి సి) నిర్ణయించింది. అక్టోబర్ , నవంబర్ నెలల్లో ఇండియాలో నివారూహించనున్న ఐ సి సి ఓ డీ ఐ ప్రపంచ కప్ 2023 ఎడిషన్ షెడ్యూల్ ను విడుదల చేశారు. అక్టోబర్ లో అహ్మదాబాద్ లో జరిగే టోర్నమెంట్ లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ తలపడనున్నాయి. అక్టోబర్ 15న ఇండియా , పాకిస్తాన్ తలపడనుంది. అహ్మదాబాద్, కోల్‌కతా, ముంబై, చెన్నై, లక్నో, ఢిల్లీ, బెంగళూరు, పూణే వేదికలుగా పది జట్లు పాల్గొంటున్నాయి. భారతదేశ వేదికలు అహ్మదాబాద్ (వర్సెస్ పాకిస్థాన్), చెన్నై (ఆస్ట్రేలియాపై), ఢిల్లీ (ఆఫ్ఘనిస్థాన్‌పై), లక్నో (వర్సెస్ ఇంగ్లండ్), ధర్మశాల (వర్సెస్ న్యూజిలాండ్), కోల్‌కతా (దక్షిణాఫ్రికాపై), పుణె (బంగ్లాదేశ్‌పై), బెంగళూరు (వర్సెస్ Q1) మరియు ముంబై (వర్సెస్ Q2) జరుగుతుంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest