సింగపూర్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన మంత్రులు

 

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగాభివృద్ధి కోసం దక్షిణ కొరియా, సింగపూర్ దేశాలలో అధ్యయనం చేసి పర్యటనను ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నా రాష్ట్ర మంత్రులు డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest