నాలుగు సీట్లను ప్రకటించిన పవన్

అమరావతి :
ఇటీవ‌లే జ‌న‌సేన‌ లోకి చేరిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీక్రిష్ణ శ్రీనివాస్ (భీమునిపట్నం), పంచకర్ల రమేష్ బాబు (పెందుర్తి), సుందరపు సతీష్ (గాజువాక), ల‌తో పాటు ఎలమంచిలి సీటు సుందరపు విజయ కుమార్‌ ల‌కు అసెంబ్లీ సీట్లను ప్ర‌క‌టించిన ప‌వ‌న్ కళ్యాణ్.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest