దీప్ దాస్ మున్షీని కలసిన గుత్తా తనయుడు

తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ దీప్ దాస్ మున్షీ, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుత్తా అమిత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రోహిత్ చౌదరీ, పీసీసీ జనరల్ సెక్రటరీ రోహిన్ రెడ్డితో కలిసి గుత్తా అమిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest