బర్త్‌డే పార్టీ నింపిన విషాదం-నలుగురు యువకులు మృతి

 

బర్త్‌డే పార్టీ నింపిన విషాదం- అమలాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు మృతి
యానంలో బర్త్‌డే పార్టీ చేసుకొని వస్తున్న యువకుల ఆటో లారీని ఢీ కొట్టింది. అమలాపురంలోని బట్నవిల్లి వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు యువకులు స్పాట్‌లోనే చనిపోగా… మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest