జగన్ కి స్వాగతం పలికిన రజిని.

విశాఖపట్నం

విశాఖపట్నం లో రెండు రోజుల పాటు జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు విచ్చేసిన ముఖ్యమంత్రి  వై.యస్.జగన్ మోహన్ రెడ్డికి స్వాగతం పలికిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు, విశాఖ జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు శ్రీమతి విడదల రజిని.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest