పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో పుట్టపర్తి ఉద్రిక్తత

అనంతపురం

రాళ్ల తో దాడి … టెన్షన్ టెన్షన్

ప్రశాంతి నిలయంలో (పుట్టపర్తి జిల్లా) ఉద్రిక్తత వాతావరణం.

టిడిపి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కారు ద్వంసం.

రాళ్ళు రువుకున్నా వైసీపీ టీడీపీ నేతలు, కార్యకర్తలు.

రోడ్డుపై బైఠాయించిన మాజీ మంత్రి పల్లే రఘునాథ్ రెడ్డి.

భారీగా మోహరించిన పోలీసులు

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest