కడప
కడప జిల్లాలో మేట్టమొదటిగా ఫోటో జర్నలిస్ట్ గా సేవాలందించిన సీనియర్ ఫ్రీలాన్స్ ఫోటో గ్రాఫర్ కమ్ జర్నలిస్టు హాజీ షేక్ అబ్దుల్ రషీద్ (రాయల్ రషీద్) అనారోగ్యంతో స్వర్గస్తులైనారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు కడప నగరంలోని రహమతుల్లా వీధిలో ఉన్న చాంద్ ఫిరా గుంబద్ దర్గా దగ్గర ఉన్న అంజదియా మస్జీద్ లో అసర్ నమాజ్ తర్వాత జనాజ నమాజ్ చేసి, చిలకలబావి దగ్గర ఉన్న మద్దె ఖాన్ మస్జిద్ లో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
Post Views: 44