మార్కాపురం
▪️ ఏపీ లో దారుణమైన సంఘటన
▪️ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో అమానవీయం.
▪️పాపం ఆ మహిళా రైతు రోదిస్తూ రెండు చేతులెత్తి దండం పెడుతూ అధికారులను వేడుకుంటున్న తీరు చూస్తే ఎవరికైనా గుండెలు తరక్కపోవాల్సిందే.
▪️తన మిర్చి పంట ఎండిపోతుందమ్మా మీ కాళ్ళకు మొక్కుతా మా బోరు తొలగించమాకమ్మ అని ఎంత రోధించినా ఆ మహిళా అధికారి మాత్రం కనికరించలేదు.
▪️తన పై అధికారుల నుంచి ఒత్తిడి ఉందంటూ ఎంపీడీఓ తోట చందన అనుకున్నది చేసేశారు.
▪️ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం జమ్మనపల్లిలో జరిగిన ఘటన ఇది
Post Views: 54