8.91లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి విద్యా దీవెన నగదు: సీఎం జగన్

అమరావతి

రాష్ట్రవ్యాప్తంగా విద్యా దీవెన పథకం ద్వారా 9.86 లక్షల మంది విద్యార్థుల చదువుకు ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతున్నాయి. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ గొప్ప పథకం విద్యార్థుల చదువుకు ఎంతో ఉపయోగపడుతుంది. అందులో భాగంగా ఈ రోజు 8.91 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి రూ.698 కోట్ల ను బటన్ నొక్కి నేరుగా జమ చేయడం జరుగుతోంది. తద్వారా తల్లులు తమ పిల్లల చదువులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడాల్సిన పని వుండదు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest