ఫిలిం ఛాంబర్ లో తారకరత్న మంత్రి తలసాని నివాళి

ఫిలిం ఛాంబర్ కు చేరుకున్న తారకరత్న పార్థివదేహం

నటుడు నందమూరి తారకరత్న పార్థివదేహం ఫిలిం ఛాంబర్ కు చేరుకుంది. మోకిలా లోని ఆయన నివాసం నుంచి బయట్లు దేరిన అంతిమ యాత్ర ఫిలిం ఛాంబర్ కు చేరుకుంది. బాలకృష్ణ , విజయసాయి రెడ్డి అంతిమయాత్ర వెంబడే ఉన్నారు. ఫిలిం ఛాంబర్ లో కొంతమంది కుటుంబ సభ్యులు , బంధువులు, చివరిసారిగా తారకరత్న కు నివాళ్లర్పించారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా తారకరత్న కు నివాళి అర్పించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest