ITIలో అమలు – టాటా టెక్నాలజీతో సర్కారు ఒప్పందం

హైదరాబాద్ :

సచివాలయంలో టాటా టెక్నాలజీస్​ ప్రతినిధులతో ప్రారంభమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు.
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు.
సచివాలయంలో టాటా టెక్నాలజీస్​ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయి చర్చించారు.రాష్ట్రంలోని 65 ఐటీఐలలో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల (స్కిల్లింగ్ సెంటర్లు) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న టాటా గ్రూప్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్బంగా సంబంధిత ఎంవోయూ పత్రాలపై చేసిన అధికారులు సంతకాలు చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేయనున్న టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (TTL).ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ కొత్త ప్రాజెక్టును చేపడుతున్న టాటా టెక్నాలజీస్ . 9 లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులతో పాటు నైపుణ్యాల మధ్య అంతరాన్ని తగ్గించే బ్రిడ్జి కోర్సుల నిర్వహణ.ఈ 2024-25 విద్యాసంవత్సరం నుంచే ప్రాజెక్టు అమలుకు చేయడనికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest