ముంబై
అదానీ పుణ్యమా అని మహారాష్ట్ర లో విద్యుత్ చార్జీల బాదుడు
70 శాతం మేర విద్యుత్ చార్జీలు పెంచుకునేలా అధానికి పచ్చ జెండా
యూనిట్ ధరను 3.89/- నుంచి 6.60/- పెంచిన ఆధాని
అదాని తో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సవరించిన షిండే సర్కార్
పెరిగిన ధరలతో ప్రజలపై 21 వేల కోట్ల అదనపు భారం
(ఇప్పటికే గుజరాత్ లో యూనిట్ ధరను ₹2.83 to ₹8.83 పెంచిన అధాని)