ప్రీతి మృతిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు

హైదరాబాద్

మెడికో విద్యార్థిని ప్రీతి మృతిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేసిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ చైర్మన్ సురేష్ యాదవ్ వెస్ట్ జోన్ డిసిపి జోయల్ డేవిస్ , పంజాగుట్ట సిఐ ప్రీతి కుటుంబం పట్ల దురుసుగా ప్రవర్తించారు నిపుణులతో పోస్ట్ మార్టం నిర్వహించాలని కోరిన … కింది స్థాయి సిబ్బందితో పోస్ట్ మార్టం నిర్వహించారు ప్రీతి కుటుంబ సభ్యులపై పోలీసులపై అమానుషంగా వ్యవహరించారు ప్రీతి మరణం పట్ల సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాము ఆమెది ఆత్మహత్యనా , హత్యనా అనేది తేల్చాలి ఈ అంశంపై గవర్నర్ ను కులుస్తున్నాము

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest