9న ఛలో కరీంనగర్ -చత్తిస్ ఘడ్ సీఎం హాజరు

 

హైదరాబాద్,
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మార్చి 9న చలో కరీం నగర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హాథ్ సి హాథ్ జోడో కార్యక్రమంలో ఉన్న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ప్రస్తుతానికి ఉమ్మడి కరీం నగర్ జిల్లాలోనే యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 9వ తేదీన చలో కరీం నగర్ కార్యక్రమాన్ని చేపట్టారు. సోనియా గాంధీ మొదటి సారిగా కరీం నగర్ సభలో తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ సభను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చత్తిస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ భాగేల్ హారాజారవుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest